Begin typing your search above and press return to search.
ఆచార్య సినిమా భారీ రిలీజ్ కు సన్నాహాలు.. ఎన్ని థియేటర్లలోనే తెలుసా?
By: Tupaki Desk | 3 April 2022 4:30 PM GMTదర్శక ధీరుడు రాజౌమిళి తెరకెక్కించి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత థియేటర్లలో సందడి చేయబోయే మరే పెద్ద సినిమా ఆచార్య అనే చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు కథానాయికలుగా నటించారు.
కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటరై టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోనే దాదా 1500 నుంచి 2000 స్క్రీన్ లలో విడుదల చేయబోతున్నారట.
ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు సంబురాలు చేస్కుంటున్నారు. చాలా కాలంగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా కోసం వేచి చూస్తున్న వారంతా ఈ చిత్రాన్ని చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ విషయం తెల్సుకొని పండుగ చేస్కుంటున్నారు.
అయితే ఈ విషయాలను ఆచార్య చిత్ర నిర్మాత అన్వేష్ రెడ్డి తెలిపారు. పింక్ విల్లాకు ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కేవలం తెలుగులో మాత్రమే ఆచార్య సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను చూపించట్లేదని వివరించారు.
అయితే తెలుగు రాష్ట్రాల్లోనే విడుదల చేసినప్పటికీ... వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమా ఆడేలా ప్లాన్ చేస్తున్నామంటూ ఆనందం వ్యక్తం చేశారు. అలాగే సినిమా విడుదలకు రెండు వారాల ముందు మాత్రమే ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రొడ్యూసర్ అన్వేష్ రెడ్డి చెప్పారు. అలాగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేడుకను చిన్నగానే నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశాడు.
అంతే కాకుండా సినిమా రిలీజ్ అయ్యే వారం రోజుల ముందు ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం నిర్వహిస్తామని... దీన్ని మాత్రం చాలా గ్రాండ్ గా చేయబోతున్నట్లు అన్వేష్ రెడ్డి తెలిపారు. అయితే ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రత్యేక వీడియోను విడుదల చేస్తూ త్వరలోనే ఆచార్య ట్రైలర్ రాబోతున్నట్లు ప్రకటించిందీ చిత్రబృందం.
ధర్మ పరిరక్షణ కథాంశంతో రాబోతున్న ఈ సినిమా పాటలు, టీజర్లు మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీసుల వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.
కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటరై టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోనే దాదా 1500 నుంచి 2000 స్క్రీన్ లలో విడుదల చేయబోతున్నారట.
ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు సంబురాలు చేస్కుంటున్నారు. చాలా కాలంగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా కోసం వేచి చూస్తున్న వారంతా ఈ చిత్రాన్ని చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ విషయం తెల్సుకొని పండుగ చేస్కుంటున్నారు.
అయితే ఈ విషయాలను ఆచార్య చిత్ర నిర్మాత అన్వేష్ రెడ్డి తెలిపారు. పింక్ విల్లాకు ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కేవలం తెలుగులో మాత్రమే ఆచార్య సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను చూపించట్లేదని వివరించారు.
అయితే తెలుగు రాష్ట్రాల్లోనే విడుదల చేసినప్పటికీ... వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమా ఆడేలా ప్లాన్ చేస్తున్నామంటూ ఆనందం వ్యక్తం చేశారు. అలాగే సినిమా విడుదలకు రెండు వారాల ముందు మాత్రమే ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రొడ్యూసర్ అన్వేష్ రెడ్డి చెప్పారు. అలాగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేడుకను చిన్నగానే నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశాడు.
అంతే కాకుండా సినిమా రిలీజ్ అయ్యే వారం రోజుల ముందు ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం నిర్వహిస్తామని... దీన్ని మాత్రం చాలా గ్రాండ్ గా చేయబోతున్నట్లు అన్వేష్ రెడ్డి తెలిపారు. అయితే ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రత్యేక వీడియోను విడుదల చేస్తూ త్వరలోనే ఆచార్య ట్రైలర్ రాబోతున్నట్లు ప్రకటించిందీ చిత్రబృందం.
ధర్మ పరిరక్షణ కథాంశంతో రాబోతున్న ఈ సినిమా పాటలు, టీజర్లు మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీసుల వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.