Begin typing your search above and press return to search.
ఆ లాటరీ గెలిస్తే 1000 కోట్లు...చెక్ యువర్ లక్
By: Tupaki Desk | 27 Aug 2020 4:30 PM GMTఫలానా దేశంలోని ఓ వ్యక్తి లాటరీలో వంద కోట్లు గెలుచుకున్నాడు....ఆ దేశంలో ఆన్ లైన్ లాటరీ కొంటే 500 కోట్ల ప్రైజ్ మనీ వచ్చింది....ఓ షాపింగ్ మాల్ లో బుడ్డోడు సరదాగా లాటరీ కొంటే బంపర్ ప్రైజ్ తగిలింది...ఇటువంటి వార్తలు మనం నిత్యం వింటూనే ఉన్నాం. ఆ వార్తలు విన్నపుడల్లా మన దేశంలోనూ ఇటువంటి లాటరీలు, బంపర్ డ్రాలు, భారీ ప్రైజ్ మనీలు మనదేశంలో కూడా ఉంటే బాగుండు అని అనుకోని వారుండరు. కానీ, ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్నట్లు ఆ తరహా బాహుబలి లాటరీలు మన దేశంలో లేవు. అయితే, ఆ లోటును తీర్చేందుకు తాజాగా భారత్ లోకి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లాటరీ అడుగుపెట్టింది. రూ.1220 కోట్ల రూపాయల భారీ బహుమతిని గెలుచుకునే అవకాశమున్న ప్రపంచ ప్రఖ్యాత యూరోమిలియన్ లోట్టో లాటరీ ఇప్పుడు మనదేశంలోనూ అందుబాటులోకి వచ్చింది. ప్రసిద్ధి గాంచిన అమెరికన్ లాటరీ కొట్టేసే అవకాశాల కంటే `బాహుబలి` యూరో మిలియన్ లాటరీ కొట్టే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
ఇప్పటి దాకా ఐరోపాలో మాత్రమే అమ్ముడుపోయే ఈ లాటరీ టికెట్లు..ఇకపై భారత్ లోనూ ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఈ లాటరీ డ్రాలో పాల్గొనేందుకు Lottosmile.in కు లాగిన్ అయి యూరో మిలియన్స్ టికెట్లు కొనుగోలు చేయాలి. స్పెయిన్లోని లోట్టో స్మైల్ లోకల్ ఏజెంట్ భారత్ లో లాటరీ కొనాలనుకునేవారి తరపున టికెట్ను కొనుగోలు చేస్తాడు. ఇందుకోసం వెబ్సైట్ ట్రాన్సాక్షన్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ బంపర్ లాటరీ డ్రా తీసేముందు ఎవరి లాటరీ టికెట్ స్కాన్డ్ కాపీ వారికి అందుతుంది. ఒకవేళ లాటరీ తగిలితే ఆ పూర్తి డబ్బులు ఎటువంటి కమిషన్లు తీసుకోకుండా చెల్లిస్తారు. ఆ సైట్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 లాటరీల కనిపిస్తాయి. ఇందులో యూరో మిలియన్స్ను సెలెక్ట్ చేసుకొని ఐదు ప్రధాన నెంబర్లు ( ఉదాహరణకు 1-50), రెండు లక్కీ స్టార్లు ( ఉదాహరణకు 1-12) ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత డ్రాలో వచ్చే అంకెలతో మ్ అంకెలు సరిపోలితే బాహుబలి బంపర్ ఆఫర్ తగిలినట్లే. ఒక వేళ మనం ఎంపిక చేసుకున్న సంఖ్య పాక్షికంగా సరిపోలినా యూరోమిలియన్స్ అందించే 12 సెకండరీ ప్రైజ్ డివిజన్ బహుమతులు గెలుచుకోవచ్చు. 2017లో ఫ్లోరిడా లొట్టో ద్వారా టికెట్ కొనుగోలు చేసిన పనామాకు చెందిన మహిళ 30 మిలియన్ డాలర్ల జాక్పాట్ కొట్టింది.
ఇప్పటి దాకా ఐరోపాలో మాత్రమే అమ్ముడుపోయే ఈ లాటరీ టికెట్లు..ఇకపై భారత్ లోనూ ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఈ లాటరీ డ్రాలో పాల్గొనేందుకు Lottosmile.in కు లాగిన్ అయి యూరో మిలియన్స్ టికెట్లు కొనుగోలు చేయాలి. స్పెయిన్లోని లోట్టో స్మైల్ లోకల్ ఏజెంట్ భారత్ లో లాటరీ కొనాలనుకునేవారి తరపున టికెట్ను కొనుగోలు చేస్తాడు. ఇందుకోసం వెబ్సైట్ ట్రాన్సాక్షన్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ బంపర్ లాటరీ డ్రా తీసేముందు ఎవరి లాటరీ టికెట్ స్కాన్డ్ కాపీ వారికి అందుతుంది. ఒకవేళ లాటరీ తగిలితే ఆ పూర్తి డబ్బులు ఎటువంటి కమిషన్లు తీసుకోకుండా చెల్లిస్తారు. ఆ సైట్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 లాటరీల కనిపిస్తాయి. ఇందులో యూరో మిలియన్స్ను సెలెక్ట్ చేసుకొని ఐదు ప్రధాన నెంబర్లు ( ఉదాహరణకు 1-50), రెండు లక్కీ స్టార్లు ( ఉదాహరణకు 1-12) ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత డ్రాలో వచ్చే అంకెలతో మ్ అంకెలు సరిపోలితే బాహుబలి బంపర్ ఆఫర్ తగిలినట్లే. ఒక వేళ మనం ఎంపిక చేసుకున్న సంఖ్య పాక్షికంగా సరిపోలినా యూరోమిలియన్స్ అందించే 12 సెకండరీ ప్రైజ్ డివిజన్ బహుమతులు గెలుచుకోవచ్చు. 2017లో ఫ్లోరిడా లొట్టో ద్వారా టికెట్ కొనుగోలు చేసిన పనామాకు చెందిన మహిళ 30 మిలియన్ డాలర్ల జాక్పాట్ కొట్టింది.