ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది. రిలీజ్ కి ఇంకా ఐదు రోజులే సమయం ఉంది. రోజులు సమీపీస్తున్న కొద్ది చరణ్-తారక్ అభిమానుల్లో మరింత ఎగ్జైట్ మెంట్ కనిపిస్తుంది. మరోవైపు భారీ ఎత్తన ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. మోట్రో సిటీలన్నింటిని చరణ్-తారక్-రాజమౌళి త్రయం చుట్టేస్తూ సినిమాపై అంచనాలు అంకంతకు పెంచేస్తున్నారు. ఇటు తెలుగు రాష్ర్టాల ప్రభుత్వాలు టిక్కెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో యూనిట్ లో ఆనందం రెట్టింపు అయింది. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్స్ రూపంలో సుమారుగా 20 లక్షల డార్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది.
యూఎస్ మార్కెట్ లోనే `ఆర్ ఆర్ ఆర్` ఈ రేంజ్ లో ప్రీమియర్ వసూళ్లు సాధిస్తే తెలుగు రాష్ర్టాల్లో ఇంకే రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. 24 అర్ధ రాత్రి నుంచి తెలుగు రాష్ర్టాల్లో బెనిఫిట్ లో పడుతున్న సంగతి తెలిసిందే. రెండు రాష్ర్టాలు అనుమతులు జారీ చేసేసాయి. హైదరాబవాద్ లో కూకట్ పల్లిలో ఉన్న 4 థియేటర్లలో..ఆర్ టీసీ క్రాస్ రోడ్ లో 3 థియేటర్లు మొత్తంగా సిటీ పరిధిలో 7 థియేటర్లని బేనిఫోట్ షోలకు సిద్దంగా ఉంచినట్లు తెలుస్తోంది.
దీంతో అభిమానుల ఉత్సాహానికి అవధుల్లేవ్. టిక్కెట్ ధర ఎంతైనా వెచ్చించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. బెనిఫిట్ షో ఒక్కో టిక్కెట్ ధరని 3000- 5000 ధర వరకూ పలుకుతుందిట. అధికారిక అనుమతులు పొందేదుకు అన్ని ఖర్చులు కలుపుకుంటే వినియోగదారుడిపై 5000ల ధర వరకూ పడుతుందని అంటున్నారు. ఇదే గనుక నిజమైతే బెనిఫిట్ షోల రూపంలో 3-4 కోట్లపైనే బిజినెస్ జరుగుతందని అంచనా వేస్తున్నారు. ఆ ప్రాంతాల థియేటర్లో అంత ధర పలడానికి మరో కారణం కూడా వినిపిస్తోంది.
దర్శకుడు రాజమౌళి మూసాపేట థియేటర్లో అభిమాను మధ్యలో కూర్చుని సినిమా చూస్తామని ముందుగానే హింట్ ఇచ్చారు. రామ్ చరణ్-తారక్ సైతం స్ర్కీనింగ్ మద్యలో హాజరవుతారని ప్రచారం సాగుతోంది. దానికి సంబంధించి ముగ్గురి మధ్య డిస్కషన్ జరిగిన ఓ వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెనిఫిట్ షోలపై మరింత క్రేజ్ ఏర్పడినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ధరలపై అసంతృప్తి వ్యక్తం కూడా అవుతోంది.
ఢిల్లీకి వెళ్లే విమాన టిక్కెట్ కంటే `ఆర్ ఆర్ ఆర్` టిక్కెట్ ధర ఎక్కువగా ఉందంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ ధర ఫైనల్ కాదని రిలీజ్ కి ముదు ఎగ్జిబిటర్లు ఆడుతోన్న మైండ్ గేమ్ అని ఇంకొత మంది అభిప్రయాపడుతున్నారు. మొదటి రెండు రోజులు తప్ప..మరుసటి రోజు నుంచి పెద్దగా హడావుడి ఉండదని అంటున్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అనే ప్రచారం సాగుతోంది.
యూఎస్ మార్కెట్ లోనే `ఆర్ ఆర్ ఆర్` ఈ రేంజ్ లో ప్రీమియర్ వసూళ్లు సాధిస్తే తెలుగు రాష్ర్టాల్లో ఇంకే రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. 24 అర్ధ రాత్రి నుంచి తెలుగు రాష్ర్టాల్లో బెనిఫిట్ లో పడుతున్న సంగతి తెలిసిందే. రెండు రాష్ర్టాలు అనుమతులు జారీ చేసేసాయి. హైదరాబవాద్ లో కూకట్ పల్లిలో ఉన్న 4 థియేటర్లలో..ఆర్ టీసీ క్రాస్ రోడ్ లో 3 థియేటర్లు మొత్తంగా సిటీ పరిధిలో 7 థియేటర్లని బేనిఫోట్ షోలకు సిద్దంగా ఉంచినట్లు తెలుస్తోంది.
దీంతో అభిమానుల ఉత్సాహానికి అవధుల్లేవ్. టిక్కెట్ ధర ఎంతైనా వెచ్చించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. బెనిఫిట్ షో ఒక్కో టిక్కెట్ ధరని 3000- 5000 ధర వరకూ పలుకుతుందిట. అధికారిక అనుమతులు పొందేదుకు అన్ని ఖర్చులు కలుపుకుంటే వినియోగదారుడిపై 5000ల ధర వరకూ పడుతుందని అంటున్నారు. ఇదే గనుక నిజమైతే బెనిఫిట్ షోల రూపంలో 3-4 కోట్లపైనే బిజినెస్ జరుగుతందని అంచనా వేస్తున్నారు. ఆ ప్రాంతాల థియేటర్లో అంత ధర పలడానికి మరో కారణం కూడా వినిపిస్తోంది.
దర్శకుడు రాజమౌళి మూసాపేట థియేటర్లో అభిమాను మధ్యలో కూర్చుని సినిమా చూస్తామని ముందుగానే హింట్ ఇచ్చారు. రామ్ చరణ్-తారక్ సైతం స్ర్కీనింగ్ మద్యలో హాజరవుతారని ప్రచారం సాగుతోంది. దానికి సంబంధించి ముగ్గురి మధ్య డిస్కషన్ జరిగిన ఓ వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెనిఫిట్ షోలపై మరింత క్రేజ్ ఏర్పడినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ధరలపై అసంతృప్తి వ్యక్తం కూడా అవుతోంది.
ఢిల్లీకి వెళ్లే విమాన టిక్కెట్ కంటే `ఆర్ ఆర్ ఆర్` టిక్కెట్ ధర ఎక్కువగా ఉందంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ ధర ఫైనల్ కాదని రిలీజ్ కి ముదు ఎగ్జిబిటర్లు ఆడుతోన్న మైండ్ గేమ్ అని ఇంకొత మంది అభిప్రయాపడుతున్నారు. మొదటి రెండు రోజులు తప్ప..మరుసటి రోజు నుంచి పెద్దగా హడావుడి ఉండదని అంటున్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అనే ప్రచారం సాగుతోంది.