బాహుబలి స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అంతకు మించి అన్నట్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 15వ తారీకున భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. నభూతో నభవిష్యతి అన్నట్లుగా సినిమా అద్బుతంగా రూపొందింది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సంక్రాంతికి ముందు ఈ సినిమా విడుదల చేయాలని ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సమయంలో కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా వేయడం జరిగింది. ఆ సమయంలో ప్రెస్ మీట్ లు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లు భారీగా జరిగాయి. ఆ సమయంలో ఎన్టీఆర్.. చరణ్ ఇంకా జక్కన్న లతో పాటు ఆలియా భట్ కూడా పాల్గొన్నారు. కాని గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న ఈవెంట్ లు మరియు ప్రెస్ మీట్ ల్లో ఆలియా లేక పోవడం పై అభిమానులు ఒకింత అసంతృప్తిగా ఉన్నారు.
ఇద్దరు హీరోయిన్స్ మద్య హీరోయిన్ ఉంటే బాగుంటుంది.. కలర్ ఫుల్ గా ఉంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆలియా భట్ ఎట్టకేలకు ఢిల్లీ ప్రెస్ మీట్ కు హాజరు అయ్యింది. అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న ఆ ప్రెస్ మీట్ లో ఆలియా భట్ పాల్గొనబోతున్నట్లుగా మొదట సమాచారం లేదు. కాని అనూహ్యంగా ప్రెస్ మీట్ ప్రారంభం అయ్యే సమయంకు ఆమె అక్కడకు చేరుకున్నారు.
ఆలియా భట్ చివరి ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటారు అంటూ యూనిట్ సభ్యులు చెబుతూనే ఉన్నారు. అన్నట్లుగానే ఆలియా భట్ చిత్ర హీరోలతో జత కలిసింది. మీడియా సమావేశంలో పాల్గొనడం ద్వారా మరింతగా జనాల్లోకి సినిమాను తీసుకు వెళ్లేందుకు ఆమె తన వంతు సహకారం అందించినట్లు అయ్యింది.
ఈ అమ్మడు బాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ అండ్ బిజీ హీరోయిన్. ఆమె ఒక్క రోజు కాల్షీట్ విలువ భారీగా ఉంటుంది. కనుక జక్కన్న ఆమె కాల్షీట్లను చాలా పొదుపుగా వాడుకుంటూ ఆమె ను ప్రమోషన్ లోకి తీసుకు వస్తున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది. అయినా ఇద్దరు టాలీవుడ్ సూపర్ స్టార్స్ ఉండటం తో పాటు అంతకు మించిన హాలీవుడ్ రేంజ్ క్రేజ్ ను దక్కించుకున్న జక్కన్న ఉండగా ఆలియా భట్ ప్రెస్ మీట్ లో లేకున్నా కూడా పెద్ద ఇబ్బంది లేదు అనేది కొందరు అభిప్రాయం. తెలుగు రాష్ట్రాల్లో జరుగబోతున్న ఈవెంట్స్ కు ఈమె హాజరు అవ్వబోతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఈ సమయంలో కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా వేయడం జరిగింది. ఆ సమయంలో ప్రెస్ మీట్ లు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లు భారీగా జరిగాయి. ఆ సమయంలో ఎన్టీఆర్.. చరణ్ ఇంకా జక్కన్న లతో పాటు ఆలియా భట్ కూడా పాల్గొన్నారు. కాని గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న ఈవెంట్ లు మరియు ప్రెస్ మీట్ ల్లో ఆలియా లేక పోవడం పై అభిమానులు ఒకింత అసంతృప్తిగా ఉన్నారు.
ఇద్దరు హీరోయిన్స్ మద్య హీరోయిన్ ఉంటే బాగుంటుంది.. కలర్ ఫుల్ గా ఉంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆలియా భట్ ఎట్టకేలకు ఢిల్లీ ప్రెస్ మీట్ కు హాజరు అయ్యింది. అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న ఆ ప్రెస్ మీట్ లో ఆలియా భట్ పాల్గొనబోతున్నట్లుగా మొదట సమాచారం లేదు. కాని అనూహ్యంగా ప్రెస్ మీట్ ప్రారంభం అయ్యే సమయంకు ఆమె అక్కడకు చేరుకున్నారు.
ఆలియా భట్ చివరి ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటారు అంటూ యూనిట్ సభ్యులు చెబుతూనే ఉన్నారు. అన్నట్లుగానే ఆలియా భట్ చిత్ర హీరోలతో జత కలిసింది. మీడియా సమావేశంలో పాల్గొనడం ద్వారా మరింతగా జనాల్లోకి సినిమాను తీసుకు వెళ్లేందుకు ఆమె తన వంతు సహకారం అందించినట్లు అయ్యింది.
ఈ అమ్మడు బాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ అండ్ బిజీ హీరోయిన్. ఆమె ఒక్క రోజు కాల్షీట్ విలువ భారీగా ఉంటుంది. కనుక జక్కన్న ఆమె కాల్షీట్లను చాలా పొదుపుగా వాడుకుంటూ ఆమె ను ప్రమోషన్ లోకి తీసుకు వస్తున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది. అయినా ఇద్దరు టాలీవుడ్ సూపర్ స్టార్స్ ఉండటం తో పాటు అంతకు మించిన హాలీవుడ్ రేంజ్ క్రేజ్ ను దక్కించుకున్న జక్కన్న ఉండగా ఆలియా భట్ ప్రెస్ మీట్ లో లేకున్నా కూడా పెద్ద ఇబ్బంది లేదు అనేది కొందరు అభిప్రాయం. తెలుగు రాష్ట్రాల్లో జరుగబోతున్న ఈవెంట్స్ కు ఈమె హాజరు అవ్వబోతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.