ఏపీలో ఇన్ ఛార్జ్ మంత్రులు వీరే... వారికి రెండేసి జిల్లాలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాలకు ఇన్ ఛార్జ్ లను నియమించింది. ఈమేరకు తాజాగా ఉత్తర్వ్యులు జారీ అయ్యాయి

Update: 2024-10-15 09:20 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాలకు ఇన్ ఛార్జ్ లను నియమించింది. ఈమేరకు తాజాగా ఉత్తర్వ్యులు జారీ అయ్యాయి. వీరిలో కొంతమంది మంత్రులకు రెండేసి జిల్లాలను అప్పగించారు. వారిలో అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ లు ఉన్నారు. వీరు ముగ్గురినీ రెండేసి జిల్లాలకు ఇన్ ఛార్జ్ లుగా ప్రభుత్వం నియమించింది.

అవును... జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి! ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దామ్..!

పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా – అచ్చెన్నాయుడు

పశ్చిమగోదావరి, పల్నాడు - గొట్టిపాటి రవికుమార్

శ్రీసత్యసాయి, తిరుపతి - అనగాని సత్యప్రసాద్

శ్రీకాకుళం - కొండపల్లి శ్రీనివాస్

విజయనగరం - వంగలపూడి అనిత

విశాఖపట్నం - డోలా బాలవీరాంజనేయస్వామి

అల్లూరి సీతారామరాజు - గుమ్మిడి సంద్యారాణి

అనకాపల్లి - కొల్లు రవీంద్ర

కాకినాడ - పొంగూరు నారాయణ

తూర్పు గోదావరి - నిమ్మల రామానాయుడు

ఏలూరు - నాదెండ్ల మనోహర్

ఎన్టీఆర్ - సత్యకుమార్ యాదవ్

కృష్ణా - వాసంశెట్టి సుభాష్

గుంటూరు - కందుల దుర్గేష్

బాపట్ల - కొలుసు పార్థసారథి

ప్రకాశం - ఆనం రామనారాయణరెడ్డి

నెల్లూరు - ఎన్.ఎం.డీ. ఫరూక్

నంద్యాల - పయ్యావుల కేశవ్

అనంతపురం - టీజీ భరత్

వైఎస్సార్ - ఎస్. సవిత

అన్నమయ్య - బీసీ జనార్ధన్ రెడ్డి

చిత్తూరు - మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

Tags:    

Similar News