గౌతం మీనన్- సిలంబరసన్ శింబు కాంబినేషన్ అంటే కోలీవుడ్ లో ఉండే క్రేజే వేరు. పైగా అలాంటి క్రేజీ కాంబినేషన్ తో లేడీ సూపర్ స్టార్ నయనతార జాయినైందంటే అది ఇంకా సెన్సేషనల్ మ్యాటర్. తన తొలి ప్రియుడితో నయన్ నటిస్తోంది అన్నది అన్నివేళలా ఫ్యాన్స్ లో అంతే వేడెక్కిస్తుంది. ఇది నిజమవుతోందా? అంటే.. అలాంటి సెన్సేషన్ కి సమయమాసన్నమైందన్న గుసగుసా కోలీవుడ్ వర్గాల్లో వేడెక్కిస్తోంది.
శింబు- గౌతం వాసుదేవ్ మీనన్ తో కలిసి మూడోసారి పని చేసేందుకు సిద్ధమవుతున్నానని నిన్న ప్రకటించారు. ఇంకా పేరు పెట్టబడిన చిత్రం ఇతర తారాగణం సభ్యులు ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ చిత్రంలో నయనతార లేడీ లేడీగా నటిస్తుందని సోషల్ మీడియాలో గుసగుసా మొదలైంది. కెరీర్ ఆరంభంలోనే వీరిద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ చాలాసార్లు వర్కవుటైందని ప్రూవైంది. దీంతో తాజా కథనాలు అభిమానుల్ని ఉత్సాహపరుస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ప్రతిదీ.. తారాగణం సహా టెక్నీషియన్ల వివరాల్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు.
గౌతమ్ మీనన్- శింబు జోడీ నుంచి వచ్చిన `విన్నై తండి వరువాయ - అచం ఎన్బాదు మదమయడ చక్కని విజయం సాధించాయి. త్వరలోనే హ్యాట్రిక్ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
శింబు ఇతర కెరీర్ ని చూస్తే.. లాక్ డౌన్ అనంతరం `ఈశ్వరన్` ఇటీవలే రిలీజైంది. ప్రస్తుతం మానాడు .. పాతు థాల అనే మరో రెండు చిత్రాల్లోనూ శింబు నటిస్తున్నాడు. అతని పుట్టినరోజున మానాడు టీజర్ వెల్లడి కానుందని తాజాగా ప్రకటించారు.
మరోవైపు నయనతార కు ఆసక్తికరమైన లైనప్ ఉంది. ప్రస్తుతం ఆమె హబ్బీ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న `కాతు వాకులా రేండు కాదల్` చిత్రీకరణలో బిజీగా ఉంది. రజనీకాంత్ సరసన `అన్నాథే`లోనూ నటిస్తోంది. మాలీవుడ్ లో మరో రెండు సినిమాలు చేస్తోంది. అల్ఫోన్స్ పుతేరెన్ దర్శకత్వం వహించనున్న `పట్టు`లో ఆమె ఫహద్ ఫాసిల్ సరసన నటిస్తోంది.
శింబు- గౌతం వాసుదేవ్ మీనన్ తో కలిసి మూడోసారి పని చేసేందుకు సిద్ధమవుతున్నానని నిన్న ప్రకటించారు. ఇంకా పేరు పెట్టబడిన చిత్రం ఇతర తారాగణం సభ్యులు ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ చిత్రంలో నయనతార లేడీ లేడీగా నటిస్తుందని సోషల్ మీడియాలో గుసగుసా మొదలైంది. కెరీర్ ఆరంభంలోనే వీరిద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ చాలాసార్లు వర్కవుటైందని ప్రూవైంది. దీంతో తాజా కథనాలు అభిమానుల్ని ఉత్సాహపరుస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ప్రతిదీ.. తారాగణం సహా టెక్నీషియన్ల వివరాల్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు.
గౌతమ్ మీనన్- శింబు జోడీ నుంచి వచ్చిన `విన్నై తండి వరువాయ - అచం ఎన్బాదు మదమయడ చక్కని విజయం సాధించాయి. త్వరలోనే హ్యాట్రిక్ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
శింబు ఇతర కెరీర్ ని చూస్తే.. లాక్ డౌన్ అనంతరం `ఈశ్వరన్` ఇటీవలే రిలీజైంది. ప్రస్తుతం మానాడు .. పాతు థాల అనే మరో రెండు చిత్రాల్లోనూ శింబు నటిస్తున్నాడు. అతని పుట్టినరోజున మానాడు టీజర్ వెల్లడి కానుందని తాజాగా ప్రకటించారు.
మరోవైపు నయనతార కు ఆసక్తికరమైన లైనప్ ఉంది. ప్రస్తుతం ఆమె హబ్బీ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న `కాతు వాకులా రేండు కాదల్` చిత్రీకరణలో బిజీగా ఉంది. రజనీకాంత్ సరసన `అన్నాథే`లోనూ నటిస్తోంది. మాలీవుడ్ లో మరో రెండు సినిమాలు చేస్తోంది. అల్ఫోన్స్ పుతేరెన్ దర్శకత్వం వహించనున్న `పట్టు`లో ఆమె ఫహద్ ఫాసిల్ సరసన నటిస్తోంది.