ఏపీ బడ్జెట్ అప్డేట్స్.. ఏయే రంగానికి ఎంతంటే !

Update: 2020-06-16 13:00 GMT
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోసారి వార్షిక ఆర్ధిక బడ్జెట్ 2020-21ని ప్రవేశపెట్టింది. రూ. 2.24 లక్షల కోట్లతో సంక్షేమ బడ్జెట్‌ ను ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ రెడ్డి బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ఈ బడ్జెట్ రూపొందించారు.

కేటాయింపులు :

వైఎస్ ఆర్ నేతన్న నేస్తం రూ. 200 కోట్లు
వైఎస్ ఆర్ మత్స్యకార భరోసా రూ. 109.75 కోట్లు..
జగనన్న తోడు రూ. 100 కోట్లు
ఇమామ్‌లు, మౌజామ్‌లకు రూ. 50 కోట్లు
న్యాయ నేస్తం కోసం రూ. 12.75 కోట్లు
జెరూసలెం పవిత్ర యాత్రకు రూ. 5 కోట్లు
రైతులకు వడ్డీ లేని రుణాల కోసం రూ. 11 వేల కోట్లు
రైతు భరోసా కేంద్రాల కోసం రూ. 100 కోట్లు
రియల్ టైమ్ గవర్నెన్స్ కోసం రూ. 54. 51 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి – రూ. 3 వేల కోట్లు
వడ్డీ లేని రుణాల కోసం – రూ. 1,100 కోట్లు


మైనారిటీ సంక్షేమానికి రూ. 2,055.63 కోట్లు
ఎస్టీల సంక్షేమానికి రూ. 1,840 కోట్లు
ఎస్సీల సంక్షేమానికి రూ. 7,525 కోట్లు
కాపుల సంక్షేమానికి రూ. 2,845 కోట్లు
బీసీల సంక్షేమానికి రూ. 23, 406 కోట్లు
విద్యకు రూ. 22,604 కోట్లు
వ్యవసాయ రంగానికి రూ. 11, 891 కోట్లు
అభివృద్ధి పధకాలకు రూ. 84,140.78 కోట్లు
వైఎస్ ఆర్ రైతు భరోసాకు రూ. 3651 కోట్లు
రేషన్ బియ్యానికి రూ. 3 వేల కోట్లు
వైఎస్ ఆర్ గృహ వసతికి రూ. 3 వేల కోట్లు

ఆరోగ్యశ్రీకి రూ. 2100 కోట్లు
వైద్య రంగానికి రూ. 11, 419 కోట్లు
షెడ్యూల్ తెగల సంక్షేమానికి రూ. 15, 735 కోట్లు
వైఎస్ ఆర్ పెన్షన్ కానుక రూ. 16 వేల కోట్లు
వైఎస్ ఆర్వైఎస్ఆర్ ఆసరా రూ. 6300 కోట్లు
హోంశాఖకు రూ. 5988 కోట్లు
అమ్మఒడి పధకానికి రూ. 6 వేల కోట్లు

జగనన్న విద్యాదీవెన కోసం రూ. 3009 కోట్లు
జగనన్న వసతి దీవెన కోసం రూ. 2 వేల కోట్లు
వైఎస్ ఆర్ చేయూత కోసం రూ. 3 వేల కోట్లు
బలహీన వర్గాల గృహ నిర్మాణం కోసం రూ. 150 కోట్లు
వైఎస్ ఆర్ కాపు నేస్తం రూ. 350 కోట్లు
వైఎస్ ఆర్ వాహనమిత్ర రూ. 275.51 కోట్లు
వైఎస్ ఆర్ జగనన్న చేదోడు రూ. 247.04 కోట్లు


Tags:    

Similar News