మహేష్ నటించిన 1నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కృతి సనన్. ఆ తరువాత ఒకట్రెండు సినిమాలు తప్ప పెద్దగా తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టిందీ సన్న నడుము పాప. ఒక్కొక్కటిగా హిందీలో సినిమాలు చేస్తూ బాలీవుడ్లో మంచి పేరే తెచ్చుకుంది. తాజాగా ఈ అమ్మడు చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా రూపొందనున్న ఓ చిత్రంలో నటించే అవకాశం అందిపుచ్చుకుంది. ఆ విశేషాల్లోకి వెళితే...
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా మొహిత్ సూరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ సినిమా ప్రముఖ నవలా రైటర్ చేతన్ భగత్ సింగ్ రాసిన నవలా ఆధారంగా రూపొందనుంది. ఈ సినిమా గురించి కృతిసనన్ని సంప్రదించగా ఏ నవలా ఆధారంగా సినిమా తీస్తున్నారో ఈ నవలను పూర్తిగా చదివాక చెబుతానందట. ఆ నవల మొత్తం చదివిన కృతికి విపరీతంగా నచ్చి వెంటనే సినిమా చేస్తానంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు.
పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కృతి ఈ సినిమా కోసం తన డేట్స్ అడ్జస్ట్ చేయనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫైనల్ దశలో ఉన్నాయని చిత్ర బృందం ద్వారా తెలుస్తోంది. అన్నీ కుదిరితే జనవరి లో సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా మొహిత్ సూరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ సినిమా ప్రముఖ నవలా రైటర్ చేతన్ భగత్ సింగ్ రాసిన నవలా ఆధారంగా రూపొందనుంది. ఈ సినిమా గురించి కృతిసనన్ని సంప్రదించగా ఏ నవలా ఆధారంగా సినిమా తీస్తున్నారో ఈ నవలను పూర్తిగా చదివాక చెబుతానందట. ఆ నవల మొత్తం చదివిన కృతికి విపరీతంగా నచ్చి వెంటనే సినిమా చేస్తానంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు.
పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కృతి ఈ సినిమా కోసం తన డేట్స్ అడ్జస్ట్ చేయనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫైనల్ దశలో ఉన్నాయని చిత్ర బృందం ద్వారా తెలుస్తోంది. అన్నీ కుదిరితే జనవరి లో సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి.